ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సెక్టార్ ఉద్యోగులకు శుభవార్త
- August 09, 2017
ఏపీ ప్రభుత్వ సెక్టార్ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. షెడ్యూల్ 9, 10 సంస్థల ఉద్యోగులకు 60 ఏళ్లకు పదవీ విరమణ అవకాశం కల్పిస్తూ సుప్రీం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యకాలంలో 60 ఏళ్ల వయస్సు నిండి రిటైరైన ఉద్యోగులకు సర్వీసు ప్రయోజనాలను కల్పించాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. 58 ఏళ్లకే రిటైరై 60ఏళ్లు నిండని ఉద్యోగులను సర్వీసులోకి తీసుకోవాలని, సర్వీసులో ఉన్నవారిని 60 ఏళ్ల వరకు కొనసాగించాలని సుప్రీం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో 150 సంస్థల ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. తీర్పుపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







