చైనాలోని భూకం పం 100 మందికి పైగా మృత్యువాత
- August 09, 2017
చైనాలోని సిచువాన్ ఫ్రావిన్స్ ప్రాంతంలో జరిగిన భూకం పం లో 100మంది పైగా మరణించి ఉం టారని ప్రభుత్వం ప్రకటించింది. మంగళ వారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రాంతంలోని భూమిలోపల 20 కిలో మీటర్ల లోతు కేంద్రంగా భూకంపం సంభ వించినట్లు చైనా భూకంప కేంద్రం మీడి యాకు వివరించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదైనట్లు వెల్ల డించింది. ఈ భూకంపం తీవ్రత 25 కిలో మీటర్ల మేర విస్తరించి ఉందని ప్రకటిం చింది. కాగా భూకంప ధాటికి ఈ ప్రాం తంలోని ఇళ్లలో చాలా వరకు కుప్పకూలి పోయాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







