చైనాలోని భూకం పం 100 మందికి పైగా మృత్యువాత
- August 09, 2017
చైనాలోని సిచువాన్ ఫ్రావిన్స్ ప్రాంతంలో జరిగిన భూకం పం లో 100మంది పైగా మరణించి ఉం టారని ప్రభుత్వం ప్రకటించింది. మంగళ వారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రాంతంలోని భూమిలోపల 20 కిలో మీటర్ల లోతు కేంద్రంగా భూకంపం సంభ వించినట్లు చైనా భూకంప కేంద్రం మీడి యాకు వివరించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదైనట్లు వెల్ల డించింది. ఈ భూకంపం తీవ్రత 25 కిలో మీటర్ల మేర విస్తరించి ఉందని ప్రకటిం చింది. కాగా భూకంప ధాటికి ఈ ప్రాం తంలోని ఇళ్లలో చాలా వరకు కుప్పకూలి పోయాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









