ప్రధాని మోదీతో హీరో కృష్ణంరాజు దంపతుల భేటీ
- August 10, 2017
ప్రధాని మోదీతో ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు గురువారం పార్లమెంటులో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల అనంతరం గవర్నర్ల నియామకం ఉంటుందన్న ఊహాగానాల నడుమ మోదీతో కృష్ణంరాజు దంపతుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తాము కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని, ఆయనతో రాజకీయాలేమీ మాట్లాడలేదని కృష్ణంరాజు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







