పాక్లో బాంబు పేలుడు, 17 మంది మృతి
- August 12, 2017
పాకిస్థాన్లోని క్వెట్టా నగరంలో శనివారం జరిగిన శక్తిమంతమైన బాంబు పేలుడులో 17 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అత్యంత భద్రత గల పిషిన్ బస్టాప్ పార్కింగ్ స్థలం వద్ద బాంబు పేలుడు జరిగింది. ఈ పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనంలో అమర్చిన బాంబును పేల్చేశారని బలూచిస్థాన్ రాష్ట్ర హోంమంత్రి మిర్ సర్ఫరాజ్ బగ్టీ చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







