పాక్లో బాంబు పేలుడు, 17 మంది మృతి
- August 12, 2017
పాకిస్థాన్లోని క్వెట్టా నగరంలో శనివారం జరిగిన శక్తిమంతమైన బాంబు పేలుడులో 17 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అత్యంత భద్రత గల పిషిన్ బస్టాప్ పార్కింగ్ స్థలం వద్ద బాంబు పేలుడు జరిగింది. ఈ పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనంలో అమర్చిన బాంబును పేల్చేశారని బలూచిస్థాన్ రాష్ట్ర హోంమంత్రి మిర్ సర్ఫరాజ్ బగ్టీ చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









