తెలంగాణ: స్వాతంత్రదినోత్సవ పురస్కారాల ప్రకటన
- August 14, 2017
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలను అందించిన వారికి పురస్కారాలను ప్రకటించింది. ఇక సాహితీరంగం విషయానికొస్తే.. విశిష్ట పేరుతో పురస్కారలను సుద్దాల అశోక్తేజ (తెలుగు గేయ రచయిత), జయరాజ్ (తెలుగు గేయ రచయిత), విజయసారథి (తెలుగు-సంస్కృత మేధావి)లు ఎంపికయ్యారు. వీటిని ఈనెల 15న గోల్కొండలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అందజేస్తారు. మితగా అవార్డుల విషయంలో పోలీసు అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, హరితహారానికి కృషి చేసినవారు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









