బ్యాన్డ్ డ్రగ్స్ స్మగ్లింగ్: 24 మంది స్మగ్లర్ల అరెస్ట్
- August 14, 2017
రియాద్: అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివిధ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 9 మిలియన్ యాంఫిటమైన్ (కాప్టగాన్) పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. ఓ కేసులో యూఏఈ అథారిటీస్ 6 మిలియన్ యాంఫిటమైన్ ట్యాబ్లెట్స్ని స్వాధీనం చేసుకోగా, ఇద్దరు సిరియన్లను ఈ కేసులో అరెస్ట్ చేయడం రిగింది. మరో కేసులో సౌదీ అలాగే యూఏఈ అథారిటీస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ 3 మిలియన్ యాంఫిటమైన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో 10 మంది సిరియన్లు, సౌదీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఇదిలా ఉండగా సౌదీ బోర్డర్ గార్డ్స్ 335 కిలోల నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 11 మంది స్మగ్లర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









