బ్యాన్డ్ డ్రగ్స్ స్మగ్లింగ్: 24 మంది స్మగ్లర్ల అరెస్ట్
- August 14, 2017
రియాద్: అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివిధ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 9 మిలియన్ యాంఫిటమైన్ (కాప్టగాన్) పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. ఓ కేసులో యూఏఈ అథారిటీస్ 6 మిలియన్ యాంఫిటమైన్ ట్యాబ్లెట్స్ని స్వాధీనం చేసుకోగా, ఇద్దరు సిరియన్లను ఈ కేసులో అరెస్ట్ చేయడం రిగింది. మరో కేసులో సౌదీ అలాగే యూఏఈ అథారిటీస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ 3 మిలియన్ యాంఫిటమైన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో 10 మంది సిరియన్లు, సౌదీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఇదిలా ఉండగా సౌదీ బోర్డర్ గార్డ్స్ 335 కిలోల నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 11 మంది స్మగ్లర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







