బ్యాన్డ్ డ్రగ్స్ స్మగ్లింగ్: 24 మంది స్మగ్లర్ల అరెస్ట్
- August 14, 2017
రియాద్: అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివిధ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 9 మిలియన్ యాంఫిటమైన్ (కాప్టగాన్) పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. ఓ కేసులో యూఏఈ అథారిటీస్ 6 మిలియన్ యాంఫిటమైన్ ట్యాబ్లెట్స్ని స్వాధీనం చేసుకోగా, ఇద్దరు సిరియన్లను ఈ కేసులో అరెస్ట్ చేయడం రిగింది. మరో కేసులో సౌదీ అలాగే యూఏఈ అథారిటీస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ 3 మిలియన్ యాంఫిటమైన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో 10 మంది సిరియన్లు, సౌదీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఇదిలా ఉండగా సౌదీ బోర్డర్ గార్డ్స్ 335 కిలోల నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 11 మంది స్మగ్లర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత









