600 మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు
- August 18, 2017
హమాద్ మెడికల్ కార్పొరేషన్, నేషనల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ (ఎన్సిసిఆర్) వద్ద కొత్త బ్రెస్ట్ కేర్ క్నిఇక్ని ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్ ఏర్పాటయినప్పటినుంచి ఇప్పటిదాకా 600 మందికి పైగా మహిళలకు పరీక్షల్ని నిర్వహించారు. ట్రిపుల్ ఎస్సెస్మెంట్ టెస్ట్ ద్వారా ఈ పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఇమేజింగ్, కోర్ బయాప్సీ వంటివి ఇందులో భాగం. ట్రిపుల్ ఎస్సెస్మెంట్ విధానం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో క్యాన్సన్ని ముందుగానే గుర్తించగలమనీ తద్వారా చికిత్స తేలికవుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. క్లినిక్ని మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ హనామ్ మొహమ్మద్ అల్ కువారి ప్రారంభించారు. ఖతార్లో బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణంగా మారిపోయిందని, ప్రపంచ వ్యాప్తంగానూ మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో రెండోదిగా గుర్తింపు పొందిందని వైద్యులు వెల్లడించారు. అయితే సకాలంలో గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ని సమర్థవంతంగా అడ్డుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







