బ్లడ్ శాంపిల్ మ్యానిప్యులేషన్: భారత జాతీయుడికి బెయిల్
- August 21, 2017
కువైట్: కువైట్ కోర్టు, ఓ భారత జాతీయుడికి బెయిల్ మంజూరు చేసింది. మెడికల్ టెస్ట్ సందర్భంగా బ్లడ్ శాంపుల్ మ్యానిప్యులేషన్పై నిందితుడిపై ఆరోపణలు వచ్చాయి. ఫహీల్ క్లినిక్లో స్టాఫ్ నర్స్గా అబిన్ థామస్ పనిచేస్తున్నారు. మెడికల్ టెస్ట్లో ఫెయిలయినవారి నుంచి డబ్బులు తీసుకుని, బ్లడ్ శాంపిల్స్ మానిప్యులేషన్కి పాల్పడుతున్నట్లు నిందితుడిపై ఆరోపణలు రావడంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే అబిన్ థామస్ తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తున్నాడు. న్యాయస్థానం తుది తీర్పుని అక్టోబర్ 1న విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









