బ్లడ్ శాంపిల్ మ్యానిప్యులేషన్: భారత జాతీయుడికి బెయిల్
- August 21, 2017
కువైట్: కువైట్ కోర్టు, ఓ భారత జాతీయుడికి బెయిల్ మంజూరు చేసింది. మెడికల్ టెస్ట్ సందర్భంగా బ్లడ్ శాంపుల్ మ్యానిప్యులేషన్పై నిందితుడిపై ఆరోపణలు వచ్చాయి. ఫహీల్ క్లినిక్లో స్టాఫ్ నర్స్గా అబిన్ థామస్ పనిచేస్తున్నారు. మెడికల్ టెస్ట్లో ఫెయిలయినవారి నుంచి డబ్బులు తీసుకుని, బ్లడ్ శాంపిల్స్ మానిప్యులేషన్కి పాల్పడుతున్నట్లు నిందితుడిపై ఆరోపణలు రావడంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే అబిన్ థామస్ తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తున్నాడు. న్యాయస్థానం తుది తీర్పుని అక్టోబర్ 1న విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







