ఈనెల 23 నుంచి భారీ వర్ష సూచన
- August 21, 2017
మయన్మార్ తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం దిశను ఉత్తరాదికి మళ్లే అవకాశముందని వాతావరణశాఖ అంచనా. దీంతో ఉపరితల ఆవర్తనం పడమటి దిశగా కదిలి రాష్ట్రంవైపు వచ్చే అవకాశాలున్నాయని ఆ శాఖ వెల్లడిస్తోంది. దీని ప్రభావంతో ఈనెల 23 నుంచి 3 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రం మీదుగా ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









