పుంజుకున్న సైనా నెహ్వాల్ ..!
- August 23, 2017
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు దూసుకెళుతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్, సింధు, అజయ్ జయరామ్ ముందంజ వేయగా... తాజాగా స్టార్ ప్లేయర్ సైనానెహ్వాల్ ప్రీక్వార్టర్స్లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో సైనా 21-11,21-12 స్కోర్తో స్విట్జర్లాండ్ ప్లేయర్ సబ్రీనాపై సునాయాసంగా గెలిచింది. అలాగే పురుషుల సింగిల్స్లో తెలుగుతేజం సాయిప్రణీత్ కూడా ప్రీక్వార్టర్స్ చేరుకున్నాడు. రెండో రౌండ్లో సాయిప్రణీత్ 14-21,21-18,21-19 స్కోర్తో ఇండోనేషియా ప్లేయర్ ఆంటోనీపై విజయం సాధించాడు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









