పుంజుకున్న సైనా నెహ్వాల్ ..!
- August 23, 2017
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు దూసుకెళుతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్, సింధు, అజయ్ జయరామ్ ముందంజ వేయగా... తాజాగా స్టార్ ప్లేయర్ సైనానెహ్వాల్ ప్రీక్వార్టర్స్లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో సైనా 21-11,21-12 స్కోర్తో స్విట్జర్లాండ్ ప్లేయర్ సబ్రీనాపై సునాయాసంగా గెలిచింది. అలాగే పురుషుల సింగిల్స్లో తెలుగుతేజం సాయిప్రణీత్ కూడా ప్రీక్వార్టర్స్ చేరుకున్నాడు. రెండో రౌండ్లో సాయిప్రణీత్ 14-21,21-18,21-19 స్కోర్తో ఇండోనేషియా ప్లేయర్ ఆంటోనీపై విజయం సాధించాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







