యెమెన్ ఉత్తర ప్రాంతంలో వైమానిక దాడి.. 30 మంది మృతి
- August 23, 2017
యెమెన్లో రెబల్స్ ఆధీనంలో ఉన్న రాజధాని సానాపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 30 మంది మృతిచెందినట్లు తెలుస్తున్నది. సానాలోని ఉత్తర శివారు ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తొలిగించేందుకు రెడ్ క్రాస్ ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతి రెబల్స్ ప్రస్తుతం సానాలో తిష్టవేశారు. వైమానిక దాడుల్లో మరో 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని హాస్పటళ్లో చేర్పించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









