యెమెన్ ఉత్తర ప్రాంతంలో వైమానిక దాడి.. 30 మంది మృతి
- August 23, 2017
యెమెన్లో రెబల్స్ ఆధీనంలో ఉన్న రాజధాని సానాపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 30 మంది మృతిచెందినట్లు తెలుస్తున్నది. సానాలోని ఉత్తర శివారు ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తొలిగించేందుకు రెడ్ క్రాస్ ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతి రెబల్స్ ప్రస్తుతం సానాలో తిష్టవేశారు. వైమానిక దాడుల్లో మరో 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని హాస్పటళ్లో చేర్పించారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







