యెమెన్ ఉత్తర ప్రాంతంలో వైమానిక దాడి.. 30 మంది మృతి
- August 23, 2017
యెమెన్లో రెబల్స్ ఆధీనంలో ఉన్న రాజధాని సానాపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 30 మంది మృతిచెందినట్లు తెలుస్తున్నది. సానాలోని ఉత్తర శివారు ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తొలిగించేందుకు రెడ్ క్రాస్ ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతి రెబల్స్ ప్రస్తుతం సానాలో తిష్టవేశారు. వైమానిక దాడుల్లో మరో 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని హాస్పటళ్లో చేర్పించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







