విమానం గాల్లో ఉండగా పైలట్ కి గుండె పోటు .. అప్పుడేమైంది
- August 25, 2017
విమానం గాలిలో ఎగురుతోంది. అంతలో సడన్ గా పైలట్ కి గుండెపోటు వచ్చింది. అంతే ప్రయాణీకులు అందరూ ఒక్కసారిగా తమ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు.
ఈ వార్త కో పైలట్ చెప్పడం ఆ కో పైలట్ చాలా కుర్ర వ్యక్తి అనుభవం లేని వ్యక్తి అవ్వడం తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడిని ప్రార్ధించారు వారు. వారి ప్రార్ధనలు ఆ దేవుడు విన్నాడో ఏమో కానీ ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
దోహా నుంచి రోమన్ వెళ్తున్న ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైలట్ ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులను సంప్రదించాడు.
అనుమతి లభించగానే వెంటనే సురక్షితంగా ల్యాండ్ చేసాడు విమానాన్ని. ఈ విమానం లో సిబ్బంది , ప్రయాణీకులు మొత్తం కలిపి దాదాపు 225 మంది ప్రయాణం చేస్తున్నారు. వెంటనే పైలట్ ని అంబులెన్స్ లో ఆసుపత్రి కి తీసుకెళ్ళారు .
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







