విమానం గాల్లో ఉండగా పైలట్ కి గుండె పోటు .. అప్పుడేమైంది
- August 25, 2017
విమానం గాలిలో ఎగురుతోంది. అంతలో సడన్ గా పైలట్ కి గుండెపోటు వచ్చింది. అంతే ప్రయాణీకులు అందరూ ఒక్కసారిగా తమ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు.
ఈ వార్త కో పైలట్ చెప్పడం ఆ కో పైలట్ చాలా కుర్ర వ్యక్తి అనుభవం లేని వ్యక్తి అవ్వడం తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడిని ప్రార్ధించారు వారు. వారి ప్రార్ధనలు ఆ దేవుడు విన్నాడో ఏమో కానీ ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
దోహా నుంచి రోమన్ వెళ్తున్న ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైలట్ ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులను సంప్రదించాడు.
అనుమతి లభించగానే వెంటనే సురక్షితంగా ల్యాండ్ చేసాడు విమానాన్ని. ఈ విమానం లో సిబ్బంది , ప్రయాణీకులు మొత్తం కలిపి దాదాపు 225 మంది ప్రయాణం చేస్తున్నారు. వెంటనే పైలట్ ని అంబులెన్స్ లో ఆసుపత్రి కి తీసుకెళ్ళారు .
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









