హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- August 26, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో కిలోపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తికి దుబాయ్ నుంచిపార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్ను తనిఖీ చేయగా 1.233 కేజీల బంగారానికి రాగి పూత పూసి కార్టూన్ బాక్స్లో ప్యాకింగ్ చేసినట్లు అధికారులు కనుగొన్నరు. కస్టమ్స్ అధికారులు బంగారాన్నిస్వాధీనం చేసుకుని అదనపు సమచారం కోసం విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









