హైదరాబాద్లో వాటర్ ఏటీఎంలు ప్రారంభించిన హైదరాబాద్ మేయర్
- August 26, 2017
హైదరాబాద్లో శుక్రవారం నాలుగు చోట్ల 24 గంటల పాటు మంచినీటిని ఒక రూపాయి, 2 రూపాయలతో తీసుకొనే వాటర్ ఏటీఎంలు ప్రారంభమయ్యాయి. జోసబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నేచర్స్ స్ర్పింగ్ ఎకో ట్యాప్ల సంయుక్త ఆధ్వర్యంలో స్వీడన్ టెక్నాలజీ ద్వారా జీహెచ్ఎంసీ, జలమండలిల సహకారంతో ఈ వాటర్ ఏటీఎంలు పని చేస్తాయి. ప్రతి రోజు వందలాది మంది పర్యటించే ఎన్టీఆర్ మార్గంలో మొట్టమొదటి వాటర్ ఏటీఎంను గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి ప్రారంభించి కాయిన్ ద్వారా మంచినీటిని పొంది పరిశీలించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









