హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- August 26, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో కిలోపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తికి దుబాయ్ నుంచిపార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్ను తనిఖీ చేయగా 1.233 కేజీల బంగారానికి రాగి పూత పూసి కార్టూన్ బాక్స్లో ప్యాకింగ్ చేసినట్లు అధికారులు కనుగొన్నరు. కస్టమ్స్ అధికారులు బంగారాన్నిస్వాధీనం చేసుకుని అదనపు సమచారం కోసం విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







