హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- August 26, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో కిలోపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తికి దుబాయ్ నుంచిపార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్ను తనిఖీ చేయగా 1.233 కేజీల బంగారానికి రాగి పూత పూసి కార్టూన్ బాక్స్లో ప్యాకింగ్ చేసినట్లు అధికారులు కనుగొన్నరు. కస్టమ్స్ అధికారులు బంగారాన్నిస్వాధీనం చేసుకుని అదనపు సమచారం కోసం విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









