హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- August 26, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో కిలోపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తికి దుబాయ్ నుంచిపార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్ను తనిఖీ చేయగా 1.233 కేజీల బంగారానికి రాగి పూత పూసి కార్టూన్ బాక్స్లో ప్యాకింగ్ చేసినట్లు అధికారులు కనుగొన్నరు. కస్టమ్స్ అధికారులు బంగారాన్నిస్వాధీనం చేసుకుని అదనపు సమచారం కోసం విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









