జమ్ముకశ్మీర్లో మరోసారి రక్తపాతం
- August 26, 2017
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులు పోలీస్ భవన సముదాయంలోకి చొరబడి దాడి చేశారు. కాల్పులు జరుపుతూ... గ్రనేడ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8మంది జవాన్లు మృతిచెందారు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లా పోలీస్ లైన్స్ బిల్డింగ్లో దాక్కున్న మరో ఉగ్రవాది కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీస్ లైన్లో ఉన్న వారి కుటుంబాలను సురక్షితంగా బయటకు పంపినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









