ఆధార్ వ్యవస్థ సురక్షితమే
- August 27, 2017
న్యూదిల్లీ: ఆధార్ వ్యవస్థ సురక్షితంగా ఉందని.. ఎటువంటి లీకులకు అవకాశం లేదని ది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా భరోసానిచ్చింది. ఇటీవల కొన్ని విదేశీ సంస్థల చేతిలోకి ఆధార్ సమాచారం వెళ్లిందని వస్తున్న వార్తలను యూఐడీఏఐ కొట్టిపారేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్కు సంబంధించిన బయోమెట్రిక్ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసిందని పేర్కొంది. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ఇటువంటి తప్పుడు ప్రచారాలను చేపడుతున్నారని తెలిపారు. ఆధార్ కోసం వినియోగించే ప్రతి యంత్రాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే బయోమెట్రిక్ సమాచారం సేకరించడానికి వినియోగిస్తామని అన్నారు.
ఆధార్ డేటాబేస్లోకి అమెరికా నిఘాసంస్థ సీఐఏ చొరబడిందని వికీలీక్స్ పేర్కొనడంతో కలకలం రేగింది. దీంతో యూఐడీఏఐ స్పందించి వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







