క్లీన్ ఎనర్జీ 200 కంపెనీల్లో 7 భారత కంపెనీలు
- August 28, 2017
పర్యావరణానికి హాని కలగకుండా, క్లీన్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహిస్తున్న టాప్ 200 కంపెనీల్లో ఏడు భారత్ కంపెనీలు ఉన్నాయి. సుజ్లాన్ ఎనర్జీ (55వ స్థానం), భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ (85), టాటా కెమికల్స్ (144), ఎక్సైడ్ ఇండస్ట్రీస్ (155), ఐడీఎఫ్సీ లిమిటెడ్ (167), థెర్మాక్స్ లిమిటెడ్ (169), హావెల్స్ ఇండియా (200) కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. యాజ్ యూ సో, కార్పోరేట్ నైట్స్ స్వచ్ఛంద సంస్థలు రూపొందించిన ఈ కార్బన్ క్లీన్ 200 జాబితాలో మ్యూనిచ్కు చెందిన సీమన్స్ ఏజీ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే చైనా నుంచి 68 కంపెనీలు ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితా రూపకల్పనలో ఆయిల్ అండ్ గ్యాస్, బొగ్గు, ఆయుధ కంపెనీలను పరిగణలోకి తీసుకోరు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









