క్లీన్ ఎనర్జీ 200 కంపెనీల్లో 7 భారత కంపెనీలు
- August 28, 2017
పర్యావరణానికి హాని కలగకుండా, క్లీన్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహిస్తున్న టాప్ 200 కంపెనీల్లో ఏడు భారత్ కంపెనీలు ఉన్నాయి. సుజ్లాన్ ఎనర్జీ (55వ స్థానం), భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ (85), టాటా కెమికల్స్ (144), ఎక్సైడ్ ఇండస్ట్రీస్ (155), ఐడీఎఫ్సీ లిమిటెడ్ (167), థెర్మాక్స్ లిమిటెడ్ (169), హావెల్స్ ఇండియా (200) కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. యాజ్ యూ సో, కార్పోరేట్ నైట్స్ స్వచ్ఛంద సంస్థలు రూపొందించిన ఈ కార్బన్ క్లీన్ 200 జాబితాలో మ్యూనిచ్కు చెందిన సీమన్స్ ఏజీ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే చైనా నుంచి 68 కంపెనీలు ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితా రూపకల్పనలో ఆయిల్ అండ్ గ్యాస్, బొగ్గు, ఆయుధ కంపెనీలను పరిగణలోకి తీసుకోరు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







