విశాఖలో టేకాఫ్ అయి తిరిగొచ్చిన ఇండిగో విమానం
- August 29, 2017
విశాఖ నుంచి బెంగళూరు బయలుదేరిన ఇండిగో విమానం 20 నిమిషాల్లోనే తిరిగి ల్యాండైంది. ఈ విమానం బుధవారం ఉదయం 7:15 గంటలకు బెంగళూరు నుంచి విశాఖకు చేరుకుంది. తిరిగి 7:45 గంటలకు బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైంది. విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో చక్రంలోకి పక్షి దూరిన విషయాన్ని పైలట్ గుర్తించి విమానాన్ని తిరిగి అత్యవసరంగా నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఇండిగో యాజమాన్యంప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









