విశాఖలో టేకాఫ్ అయి తిరిగొచ్చిన ఇండిగో విమానం
- August 29, 2017
విశాఖ నుంచి బెంగళూరు బయలుదేరిన ఇండిగో విమానం 20 నిమిషాల్లోనే తిరిగి ల్యాండైంది. ఈ విమానం బుధవారం ఉదయం 7:15 గంటలకు బెంగళూరు నుంచి విశాఖకు చేరుకుంది. తిరిగి 7:45 గంటలకు బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైంది. విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో చక్రంలోకి పక్షి దూరిన విషయాన్ని పైలట్ గుర్తించి విమానాన్ని తిరిగి అత్యవసరంగా నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఇండిగో యాజమాన్యంప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







