తెలంగాణాలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య : డీఈవో
- August 29, 2017
జిల్లాలో పనిచేస్తూ అక్రిడిటేషన్ కలిగి ఉన్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో చదివేందుకు ఉచిత విద్య అవకాశం కలిపిస్తున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. అర్హులైన జర్నలిస్టు పిలల్లకు ఉచిత విద్యనందించేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. కలెక్టర్ శ్రీదేవసేన సూచనల మేరకు జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టు పిల్లల వివరాలు డీఈవో కార్యాలయంలో అందించాలని తెలిపారు. ఏయే పాఠశాలలో చదువుతున్నది, చదువుతున్న తరగతుల వివరాలు, ఆధార్ కార్డ్, జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డు జిరాక్స్ ఆయాస్కూళ్లలో అందించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







