తెలంగాణాలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య : డీఈవో
- August 29, 2017
జిల్లాలో పనిచేస్తూ అక్రిడిటేషన్ కలిగి ఉన్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో చదివేందుకు ఉచిత విద్య అవకాశం కలిపిస్తున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. అర్హులైన జర్నలిస్టు పిలల్లకు ఉచిత విద్యనందించేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. కలెక్టర్ శ్రీదేవసేన సూచనల మేరకు జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టు పిల్లల వివరాలు డీఈవో కార్యాలయంలో అందించాలని తెలిపారు. ఏయే పాఠశాలలో చదువుతున్నది, చదువుతున్న తరగతుల వివరాలు, ఆధార్ కార్డ్, జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డు జిరాక్స్ ఆయాస్కూళ్లలో అందించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక









