543 మందికి క్షమాభిక్ష
- August 30, 2017
వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 543 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రకటించారు. ఈద్ అల్ అదా సందర్భంగా ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగింది. దుబాయ్ అటార్నీ జనరల్ ఇస్సామ్ ఇస్సా హుమైదాన్ మాట్లాడుతూ, షేక్ మొహమ్మద్ నిర్ణయం ఖైదీల కుటుంబాల్లో ఆనందం నింపుతుందని చెప్పారు. క్షమాభిక్ష పొందినవారు తిరిగి మంచి జీవనం కొనసాగించాలనీ, బాధ్యత గల పౌరుల్లా మెలగాలని ఆకాంక్షించారాయన. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అవసరమైన ప్రొసిడ్యూర్స్ని ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









