ఇండియా ప్రాపర్టీ ఫెస్ట్ కు ఎన్. ఆర్. ఐ. నుండి మంచి స్పందన
- October 27, 2015
యూ. ఏ. ఈ. లోని అబుధాబీలో ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకించి ఏర్పాటుచేయబడిన రెండు రోజుల ప్రాపర్టీ షో – ‘ఇండియా ప్రాపర్టీ ఫెస్ట్’ కు అసాధారణ స్పందన లభించింది. , సందర్శకుల నుండి తమకుఅనేక విచారణలు వస్తున్నాయని అందులో పాల్గొన్న సంస్థల వారు తెలిపారు. భారత దేశ రియల్ ఎస్టేట్ రంగంలోని 40 ప్రముఖ సంస్థల వారు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో అందరు వినియోగదారుల బడ్జెట్లకు సరిపడేలా నివాసాల నుండి విల్లాల వరకు, ఇంకా కొన్ని కొత్తగా ఆరంభించబడిన పధకాల వివరాలు అందుబాటులో ఉంచబడ్డాయి. కొనుగోలుదారులు, పెట్టుబడి సంస్థలు మరియు వ్యక్తుల సౌకర్యార్ధం, ఆర్ధిక సంస్థలు కూడా తమ సేవలను అందుబాటులో ఉంచాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







