సౌదీ మసీదు దుర్ఘటనలో 12 మందికి గాయాలు ఒకరి మృతి
- October 27, 2015
దక్షణ సౌదీ అరబియా ప్రాంతం, నజాన్ లోని షియా మసీదులో ఒక భక్తుని మృతికి, పలువురు గాయాల పాలవడానికి కారణమైన ఆత్మాహుతి బాంబు దాడికి తామే బాధ్యులుగా ఉగ్రవాద ముఠా ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.) ప్రకటించుకుంది. ఈ సంస్థ, సౌదీ అరబియా లో ఉండే మినారిటీ తెగ ఐన ఇస్మైలీ షియైతీ ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్టు ప్రకటించింది. ఈ గ్రూపు, అరబ్ ద్వీపకల్పంలోని పరిపాలకులపై తిరుగుబాటు లేవదీసి, సౌదీ లోని సున్నీ యువతను షియైతీ ల వంటి లక్ష్యాలపై దాడిచేయవలసిందిగా ప్రోత్సహిస్తోంది. ఈ ఘటనా స్థలంలో దొరికిన ఒక తీవ్రవాది తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో, ఈ దాడి చేయడానికి నిర్ణయించుకున్నట్టు నిరూపణ అయిందని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా అల్ మాష్హాడ్ మసీదులో సాయంకాల ప్రార్ధనలు ముగించుకొని ప్రజలు బయలుదేరుతుండగా దాడి జరిగిందని అక్కడి స్థానిక ప్రజలు తెలియజేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









