అమరవీరుల, జాతీయ దినోత్సవాల సందర్భంగా యూ. ఏ. ఈ. లో 5 రోజుల సెలవు
- October 27, 2015
జాతీయ దినోత్సవం, అమరవీరుల దినోత్సవాల సందర్భంగా యూ. ఏ. ఈ. లోని వివిధ మంత్రిత్వ శాఖల ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబరు 1, మంగళ వారం నుండి ఐదు రోజులు సెలవు ప్రకటించారు. మరల కార్యాలయాలు డిసెంబరు 6, ఆదివారం పునః ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా, అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, హిజ్ హైనెస్ షేక్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మెక్టూమ్,యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు&ప్రధానమంత్రి మరియు దుబాయి పరిపాలకుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మెద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబీ యువ రాజు మరియు యూ. ఏ. ఈ. సాయుధ దళాల డేప్యూటీ సుప్రీం కమాండర్, గౌరవనీయ సుప్రీం కౌన్సిల్ సభ్యులు, ఎమిరేట్స్ పరిపాలకులు మరియు యూ. ఏ. ఈ. ప్రజలకు శుభాభినందనలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







