గల్ఫ్ ఎకనమిక్ ఫోరం ను ప్రారంభించిన కతార్ ప్రధాని
- October 27, 2015మొట్ట మొదటి గల్ఫ్ ఎకనామిక్ ఫోరం ను , కతార్ ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ న్యాసర్ బిన్ ఖలీఫా అల్ థాని, నిన్న దోహా షెరటాన్ హోటెల్ లో ప్రారంభించారు. కతార్ చాంబర్ వారి సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ జి. సి. సి. చాంబర్స్ వారిచే ఏర్పాటుచేయబడిన ఈ ఫోరమ్ లో, హిజ్ హైనెస్ ఎమిర్ వారి తరపున సభ్యులకు స్వాగతం చెబుతూ, ఈ ఫోరమ్ విజయవంతం కావాలనే ఆయన ఆకాంక్షను తెలియజేశారు. దృఢమైన మరియు సమతుల ఆర్ధికవ్యవస్థ, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల నిజమైన భాగస్వామ్యoతోనే సాధ్యమవుతుందని అన్నారు. కతార్, తన ఆర్ధికరంగాన్ని కేవలం ముఖ్య శక్తివనరులపై ఆధారపడి మాత్రమే కాకుండా, వివిధ జాతీయ వనరుల మూలాలపై నిర్మించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..