గల్ఫ్ ఎకనమిక్ ఫోరం ను ప్రారంభించిన కతార్ ప్రధాని
- October 27, 2015
మొట్ట మొదటి గల్ఫ్ ఎకనామిక్ ఫోరం ను , కతార్ ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ న్యాసర్ బిన్ ఖలీఫా అల్ థాని, నిన్న దోహా షెరటాన్ హోటెల్ లో ప్రారంభించారు. కతార్ చాంబర్ వారి సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ జి. సి. సి. చాంబర్స్ వారిచే ఏర్పాటుచేయబడిన ఈ ఫోరమ్ లో, హిజ్ హైనెస్ ఎమిర్ వారి తరపున సభ్యులకు స్వాగతం చెబుతూ, ఈ ఫోరమ్ విజయవంతం కావాలనే ఆయన ఆకాంక్షను తెలియజేశారు. దృఢమైన మరియు సమతుల ఆర్ధికవ్యవస్థ, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల నిజమైన భాగస్వామ్యoతోనే సాధ్యమవుతుందని అన్నారు. కతార్, తన ఆర్ధికరంగాన్ని కేవలం ముఖ్య శక్తివనరులపై ఆధారపడి మాత్రమే కాకుండా, వివిధ జాతీయ వనరుల మూలాలపై నిర్మించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







