వాహనంపై దుండగుల దాడి
- August 31, 2017
మనామా: దిరాజ్ రౌండెబౌట్ వద్ద సెక్యూరిటీ ఫోర్సెస్కి చెందిన ఓ వాహనంపై దుండగులు దాడి చేశారు. రాత్రి 8.30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. మాలోటావ్ కాక్టెయిల్స్ని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయాణిస్తున్న వాహనంపైకి దుండగులు విసిరారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ అవలేదు. అయితే వాహనం మాత్రం పూర్తిగా కాలిపోయిందని సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో







