ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి మొండి చెయ్యి
- September 03, 2017
మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తెలుగు రాష్ట్రాల BJP నేతలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఏపీ నుంచి హరిబాబుకు పదవి కన్ఫామని వార్తలొచ్చాయి. దత్తాత్రేయ ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఐతే, అనూహ్యంగా ఇలాంటివేమీ ఫైనల్ కాలేదు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే అజెండాగా, సామాజిక సమీకరణాల్ని బట్టి మార్పులు చేర్పులు చేసారు. శివసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, కొత్తగా చేరిన JDU కావచ్చు, మిత్రపక్షాల్ని పక్కకుపెట్టి కేవలం విస్తరణ పార్టీ నేతల వరకే పరిమితం చేయడం వెనుక వ్యూహం ఏంటన్నది కూడా చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఎందుకు చోటు కల్పించలేదు, దీనిపై స్థానిక BJP నేతలు ఏమంటున్నారు..
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









