ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి మొండి చెయ్యి
- September 03, 2017
మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తెలుగు రాష్ట్రాల BJP నేతలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఏపీ నుంచి హరిబాబుకు పదవి కన్ఫామని వార్తలొచ్చాయి. దత్తాత్రేయ ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఐతే, అనూహ్యంగా ఇలాంటివేమీ ఫైనల్ కాలేదు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే అజెండాగా, సామాజిక సమీకరణాల్ని బట్టి మార్పులు చేర్పులు చేసారు. శివసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, కొత్తగా చేరిన JDU కావచ్చు, మిత్రపక్షాల్ని పక్కకుపెట్టి కేవలం విస్తరణ పార్టీ నేతల వరకే పరిమితం చేయడం వెనుక వ్యూహం ఏంటన్నది కూడా చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఎందుకు చోటు కల్పించలేదు, దీనిపై స్థానిక BJP నేతలు ఏమంటున్నారు..
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







