లవకుశ వచ్చేస్తున్నాడు
- September 03, 2017
ఎన్టీఆర్- రాశిఖన్నా-నివేదాథామస్ కాంబినేషన్లో రానున్న ఫిల్మ్ 'జై లవకుశ'. రిలీజ్కి సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ మొదలుపెట్టేసింది యూనిట్. ఇందులోభాగంగా రెండు పోస్టర్లను విడుదల చేసింది. ఒక పోస్టర్లో ముగ్గురు ఎన్టీఆర్లు కనిపించారు. మరొకదానిలో ఇద్దరు బ్యూటీలతో ఎన్టీఆర్ హ్యాపీగా వున్నాయి. దీనిపై అభిమానులు రకరకాలుగా అంచనాలు వేయడం మొదలుపెట్టారు. నార్మల్గా షెడ్యూల్ ప్రకారమైతే సెప్టెంబర్ మూడున ఆడియో ఫంక్షన్ జరగాల్సి వుండగా గణేష్ నిమజ్జనం, వర్షాలు వాయిదా పడింది. దీంతో ఆడియో సాంగ్స్ నేరుగా ఆదివారం మార్కెట్లోకి రానున్నాయి. ప్రీరిలీజ్ ఫంక్షన్ ఈనెల 10న జరగనుంది. ఇక రిలీజైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









