లవకుశ వచ్చేస్తున్నాడు
- September 03, 2017
ఎన్టీఆర్- రాశిఖన్నా-నివేదాథామస్ కాంబినేషన్లో రానున్న ఫిల్మ్ 'జై లవకుశ'. రిలీజ్కి సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ మొదలుపెట్టేసింది యూనిట్. ఇందులోభాగంగా రెండు పోస్టర్లను విడుదల చేసింది. ఒక పోస్టర్లో ముగ్గురు ఎన్టీఆర్లు కనిపించారు. మరొకదానిలో ఇద్దరు బ్యూటీలతో ఎన్టీఆర్ హ్యాపీగా వున్నాయి. దీనిపై అభిమానులు రకరకాలుగా అంచనాలు వేయడం మొదలుపెట్టారు. నార్మల్గా షెడ్యూల్ ప్రకారమైతే సెప్టెంబర్ మూడున ఆడియో ఫంక్షన్ జరగాల్సి వుండగా గణేష్ నిమజ్జనం, వర్షాలు వాయిదా పడింది. దీంతో ఆడియో సాంగ్స్ నేరుగా ఆదివారం మార్కెట్లోకి రానున్నాయి. ప్రీరిలీజ్ ఫంక్షన్ ఈనెల 10న జరగనుంది. ఇక రిలీజైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







