మసీదుపై బాంబుదాడి చేసిన వ్యక్తిని గుర్తించిన సౌదీ అరేబియా
- October 28, 2015
దేశ దక్షణ ప్రాంతంలోని ఒక మసీదుపై దాడిచేసిన ఒక పౌరుని తాము గుర్తించామని సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. సోమవారం పొద్దుపోయిన తరువాత ఇస్మైలీ షియైతీ వర్గానికి చెందిన మసీదుపై జరిగిన ఈ దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. సైట్ ఇంటలిజెన్స్ గ్రూప్ వారి నివేదిక ప్రకారం, డేఇష్ సంస్థకు చెందిన "హిజాజ్ ప్రావిన్స్" వారు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇది మే నెల నుండి సౌదీ మసీదులపై వారి నాలుగవ దాడి. ఈ గ్రూపు షియైతీ లను సంప్రదాయ వ్యతిరేకులుగా, రాజ్యాన్ని బలహీన పరిచేవారి గా భావిస్తారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







