మసీదుపై బాంబుదాడి చేసిన వ్యక్తిని గుర్తించిన సౌదీ అరేబియా
- October 28, 2015
దేశ దక్షణ ప్రాంతంలోని ఒక మసీదుపై దాడిచేసిన ఒక పౌరుని తాము గుర్తించామని సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. సోమవారం పొద్దుపోయిన తరువాత ఇస్మైలీ షియైతీ వర్గానికి చెందిన మసీదుపై జరిగిన ఈ దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. సైట్ ఇంటలిజెన్స్ గ్రూప్ వారి నివేదిక ప్రకారం, డేఇష్ సంస్థకు చెందిన "హిజాజ్ ప్రావిన్స్" వారు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇది మే నెల నుండి సౌదీ మసీదులపై వారి నాలుగవ దాడి. ఈ గ్రూపు షియైతీ లను సంప్రదాయ వ్యతిరేకులుగా, రాజ్యాన్ని బలహీన పరిచేవారి గా భావిస్తారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









