మునిగిపోతున్న వెస్సెల్: 20 మంది సెయిలర్స్ క్షేమం
- September 06, 2017
మస్కట్: ఇరవై మంది సెయిలర్లుమునిగిపోతున్న షిప్ నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఫిషర్మెన్ ఒకరు వీరిని రక్షించారు. రాయల్ ఒమన్ పోలీసులు ఈ వివరాల్ని వెల్లడించారు. అల్ వుస్తా తీరంలో మర్చంట్ షిప్ ఒకటి మునిగిపోయింది. టాంజానియన్ ఫ్లాగ్డ్ షిప్ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. యూఏఈ నుంచి పోర్ట్ ఆఫ్ ఎరిత్రియాకి వెళుతూ షిప్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. కన్స్ట్రక్షన్ మెటీరియల్ని ఈ షిప్ తీసుకెళుతోంది. ఈ షిప్లో వివిధ దేశాలకు చెందినవారు పనిచేస్తున్నారు. పడగ మునిగిపోతున్న విషయాన్ని పోలీసులకు తెలిపి, అలర్ట్ చేసిన ఫిషర్మెన్, అంతమందిని రక్షించినందుకు గర్వంగా ఉందని అన్నారు. సెయిలర్స్ని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు అధికారులు. సెయిలర్స్ని రీపాట్రియేట్ చేసేందుకోసం సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







