15 ఏళ్ల తరువాత రజనీతో నటించనున్న షాయాజి షిండే
- September 07, 2017
పా.రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 'కాలా' తారాగణంలో మరో సీనియర్ నటుడు చేశారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్, తమిళ దర్శక నటుడు సముద్రగని తరహాలోనే కథలో ముఖ్యమైన మరో పాత్రలో షాయాజి షిండే నటిస్తున్నారు. ముంబై డాన్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే పాత్ర వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. విశేషమేమిటంటే.. దాదాపు 15 ఏళ్ల తరువాత రజనీకాంత్తో కలిసి షాయాజీ నటిస్తున్నారు. చివరిగా 2002లో వచ్చిన 'బాబా' చిత్రంలో దివ్యానంద భారతి అనే స్వామీజీ కథాపాత్రలో షాయాజీ నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత రజనీకాంత్తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, ఆయనతో నటించిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









