15 ఏళ్ల తరువాత రజనీతో నటించనున్న షాయాజి షిండే
- September 07, 2017
పా.రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 'కాలా' తారాగణంలో మరో సీనియర్ నటుడు చేశారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్, తమిళ దర్శక నటుడు సముద్రగని తరహాలోనే కథలో ముఖ్యమైన మరో పాత్రలో షాయాజి షిండే నటిస్తున్నారు. ముంబై డాన్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే పాత్ర వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. విశేషమేమిటంటే.. దాదాపు 15 ఏళ్ల తరువాత రజనీకాంత్తో కలిసి షాయాజీ నటిస్తున్నారు. చివరిగా 2002లో వచ్చిన 'బాబా' చిత్రంలో దివ్యానంద భారతి అనే స్వామీజీ కథాపాత్రలో షాయాజీ నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత రజనీకాంత్తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, ఆయనతో నటించిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







