15 ఏళ్ల తరువాత రజనీతో నటించనున్న షాయాజి షిండే
- September 07, 2017
పా.రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 'కాలా' తారాగణంలో మరో సీనియర్ నటుడు చేశారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్, తమిళ దర్శక నటుడు సముద్రగని తరహాలోనే కథలో ముఖ్యమైన మరో పాత్రలో షాయాజి షిండే నటిస్తున్నారు. ముంబై డాన్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే పాత్ర వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. విశేషమేమిటంటే.. దాదాపు 15 ఏళ్ల తరువాత రజనీకాంత్తో కలిసి షాయాజీ నటిస్తున్నారు. చివరిగా 2002లో వచ్చిన 'బాబా' చిత్రంలో దివ్యానంద భారతి అనే స్వామీజీ కథాపాత్రలో షాయాజీ నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత రజనీకాంత్తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, ఆయనతో నటించిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









