అందాల నటి సావిత్రి తన ఆఖరి రోజులు కార్ షెడ్ లోనే గడిపారు
- September 08, 2017నటి సావిత్రి గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు ఆమె సన్నిహితురాలు... ప్రముఖ పాటల రచయిత ఆరుద్ర సతీమణి రామలక్ష్మి. ఇటివలే ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ....సావిత్రి రూపం తగ్గట్టు గానే చాలా మంచి మనిషి. తన ఇంటికి ఎవరు వచ్చినా చేయికడిగి వెళ్లాల్సిందే. ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ధైర్యంతో వాటాన్నింటినీ ఎదుర్కుంది. జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్న సావిత్రికి విజయచాముండేశ్వరి, సతీష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారిని, ఆమె సహాయం కోరి వచ్చినవారిని ఆమె ఎప్పుడు కాదనలేదు. ఆమె ఆశ్రయం కొరి వచ్చిన వారికి ఆదరించడంలో సావిత్రిని మించినవారు లేరు అంటే అతిశయోక్తికాదేమో. కానీ ఆమె చివరి రోజుల్లో దుర్భరమైన దారిద్ర్యం అనుభవించారని....తుది శ్వాస విడిచే వరకు ఆమె కారు షెడ్డులో జీవనం కొనసాగించారని రామలక్ష్మి తెలిపింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్