నేపాల్ కు రామ్ చరణ్ బృందం...!
- April 28, 2015
సినీ నటుడు రాంచరణ్ నేపాల్ కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఓ బృందం కూడా వెళ్లనుంది. ఇటీవల నేపాల్ లో సంభవించిన భూంకపానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు, అపోలో ఆసుపత్రుల సహకారంతో నేపాల్ బాధితులకు సినీ నటుడు రామ్ చరణ్ సాయం అందించనున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ బ్యాగ్స్, కాఫ్ సిరప్ లను అందించనున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







