నేపాల్ కు రామ్ చరణ్ బృందం...!
- April 28, 2015
సినీ నటుడు రాంచరణ్ నేపాల్ కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఓ బృందం కూడా వెళ్లనుంది. ఇటీవల నేపాల్ లో సంభవించిన భూంకపానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు, అపోలో ఆసుపత్రుల సహకారంతో నేపాల్ బాధితులకు సినీ నటుడు రామ్ చరణ్ సాయం అందించనున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ బ్యాగ్స్, కాఫ్ సిరప్ లను అందించనున్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









