నేపాల్ కు రామ్ చరణ్ బృందం...!
- April 28, 2015
సినీ నటుడు రాంచరణ్ నేపాల్ కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఓ బృందం కూడా వెళ్లనుంది. ఇటీవల నేపాల్ లో సంభవించిన భూంకపానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు, అపోలో ఆసుపత్రుల సహకారంతో నేపాల్ బాధితులకు సినీ నటుడు రామ్ చరణ్ సాయం అందించనున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ బ్యాగ్స్, కాఫ్ సిరప్ లను అందించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







