నేపాల్ కు రామ్ చరణ్ బృందం...!
- April 28, 2015
సినీ నటుడు రాంచరణ్ నేపాల్ కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఓ బృందం కూడా వెళ్లనుంది. ఇటీవల నేపాల్ లో సంభవించిన భూంకపానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు, అపోలో ఆసుపత్రుల సహకారంతో నేపాల్ బాధితులకు సినీ నటుడు రామ్ చరణ్ సాయం అందించనున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ బ్యాగ్స్, కాఫ్ సిరప్ లను అందించనున్నారు.
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!







