విద్యార్థులలో నాయకత్వ నైపుణ్యాల పెంపొందించేందుకు వర్క్ షాప్
- September 09, 2017
మస్కట్: ఖిమ్జి శిక్షణ సంస్థ సహకారంతో ఇండియన్ స్కూల్ సోహార్, మస్కాట్ పాఠశాల క్యాబినెట్లో యువ నాయకులకు నాయకత్వ సామర్ధ్యాలను పెంపొందించుకోవటానికి మరియు మెరుగుపర్చడానికి ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ గా నదీమ్ అహ్మద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఉత్సాహం కల్గించే ప్రదర్శనలు, సమూహ కార్యకలాపాలు, ప్రేరణ కల్గించే వీడియోలు మరియు ఒకరితో ఒకరు మాట్లాడుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమ ముగింపులో, వివిధ సమూహాలకు ప్రాతినిధ్యం వహించే విద్యార్ధీ తమ అనుభవాన్నిపంచుకోవడానికి ఆహ్వానించబడ్డారు .ఈ వర్క్ షాప్ లో నేర్చుకొన్న అభ్యాసాత్మక ఫలితాలపై యువ నాయకులు విస్తృతంగా ప్రకటించారు మరియు పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సాంచిత వర్మ మాట్లాడుతూ, విశ్వాసం, ధైర్యం, దృష్టి మరియు భవిష్యత్తులో మంచి నేతలుగా విద్యార్థులను రూపొందడానికి ఇటువంటి వర్క్ షాప్ ల అవసరమైన ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖాధిపతి కమల్ గురుంగ్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









