విద్యార్థులలో నాయకత్వ నైపుణ్యాల పెంపొందించేందుకు వర్క్ షాప్
- September 09, 2017
మస్కట్: ఖిమ్జి శిక్షణ సంస్థ సహకారంతో ఇండియన్ స్కూల్ సోహార్, మస్కాట్ పాఠశాల క్యాబినెట్లో యువ నాయకులకు నాయకత్వ సామర్ధ్యాలను పెంపొందించుకోవటానికి మరియు మెరుగుపర్చడానికి ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ గా నదీమ్ అహ్మద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఉత్సాహం కల్గించే ప్రదర్శనలు, సమూహ కార్యకలాపాలు, ప్రేరణ కల్గించే వీడియోలు మరియు ఒకరితో ఒకరు మాట్లాడుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమ ముగింపులో, వివిధ సమూహాలకు ప్రాతినిధ్యం వహించే విద్యార్ధీ తమ అనుభవాన్నిపంచుకోవడానికి ఆహ్వానించబడ్డారు .ఈ వర్క్ షాప్ లో నేర్చుకొన్న అభ్యాసాత్మక ఫలితాలపై యువ నాయకులు విస్తృతంగా ప్రకటించారు మరియు పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సాంచిత వర్మ మాట్లాడుతూ, విశ్వాసం, ధైర్యం, దృష్టి మరియు భవిష్యత్తులో మంచి నేతలుగా విద్యార్థులను రూపొందడానికి ఇటువంటి వర్క్ షాప్ ల అవసరమైన ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖాధిపతి కమల్ గురుంగ్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







