శంషాబాద్ విమానాశ్రయంలో 2.5కిలోల బంగారం పట్టివేత
- September 10, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం దుబాయ్ నుంచి ముంబై మీదుగా శంషాబాద్కు వచ్చిన తారిఫ్ అనే వ్యక్తి వద్ద 2.5కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న ముంబై కస్టమ్స్ అధికారుల సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టి నిందితుడి బ్యాగులో 21 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం రూ.74లక్షల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







