శంషాబాద్ విమానాశ్రయంలో 2.5కిలోల బంగారం పట్టివేత
- September 10, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం దుబాయ్ నుంచి ముంబై మీదుగా శంషాబాద్కు వచ్చిన తారిఫ్ అనే వ్యక్తి వద్ద 2.5కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న ముంబై కస్టమ్స్ అధికారుల సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టి నిందితుడి బ్యాగులో 21 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం రూ.74లక్షల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









