కేసీఆర్ను పరామర్శించిన అక్కినేని నాగార్జున...
- September 11, 2017
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కంటి ఆపరేషన్ చేయించుకున్న విషయం విధతమే. ఆయనను చూడటానికి రాజకీయ నాయకులు, సీనీ ప్రముఖులు క్యూ కట్టారు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ సందడిగా మారింది. అలాగే సినీ హీరో అక్కినేని నాగార్జున కేసీఆర్ ను కలిసి పరామర్శించారు. ఆయన హెల్త్ , కంటిచూపు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







