మలేషియా రాజధాని కౌలాలంపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం: 23 మంది టీచర్లు, విద్యార్థులు మృతి
- September 13, 2017
మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాఠశాలలో జరిగిన ఆ మాదంలో సుమారు 25 మంది సజీవ దహనమయ్యారు.
మృతుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున నగరంలోని జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఎక్కువ మంది 5 నుంచి 18 ఏళ్ల లోపు వారు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఉపాధ్యాయులు, విద్యార్థులు 23 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









