అబుదాబీ 4 రోజులు మాత్రమే: లగ్జరీ బ్రాండ్స్పై 80 శాతం డిస్కౌంట్
- September 14, 2017
అబుదాబీ ఎగ్జిబిషన్ సెంటర్లో కాన్సెప్ట్ బిగ్ బ్రాండ్స్ కార్నివాల్ మొదలైంది. ఈ ఎగ్జిబిషన్లో లగ్జరీ బ్రాండ్స్పై 80 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. నాలుగు రోజులపాటు ఈ కార్నివాల్ జరగనుంది. పెర్ఫ్యూమ్స్, కాస్మొటిక్స్, అప్పారెల్స్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, సన్గ్లాసెస్పై ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి. ప్రముఖ బ్రాండ్స్ గుస్సి, డుకాటీ, జరా, పోలీస్, కాల్విన్ క్లీన్, లాకాస్ట్, క్రాస్, జేన్ నార్మన్, ఫాసిల్ సహా పలు బ్రాండ్స్ ఈ డిస్కౌంట్ కేటగిరీలో పోటీపడ్తున్నాయి. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2012 ప్రాచి మిశ్రా ఈ కార్నివాల్ని ప్రారంభిస్తారు. ఆదివారం వరకు జరిగే ఈ షాపింగ్ కార్నివాల్ సందర్శకులకు, కొనుగోలుదారులకు అత్యద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







