సెప్టెంబర్ 21 నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు

- September 19, 2017 , by Maagulf
సెప్టెంబర్ 21 నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు

దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.దీంతో మార్కెట్లో మాత ప్రతిమలు కోనుగోలు చేసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.ముఖ్యంగా ధూల్ పేట్,ఉప్పల్,చాదర్ ఘాట్ ప్రాంతాల్లో ఈ కోలాహలం ఎక్కువగా ఉంది. 21 నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com