'NRI మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో రాహుల్ గాంధీ
- September 21, 2017
అమెరికా: అమెరికా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉన్నారు. న్యూయార్క్ లో ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలతో తన విజన్ ను రాహుల్ పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని.. మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అటు ఎన్నారైలు కూడా రాహుల్ ఆలోచనలు తమను ఆకట్టుకున్నాయని.. 2019లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తామని ఎన్నాైలు తెలిపారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









