జగ్గీ వాసుదేవ్ ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు
- September 22, 2017
ప్రముఖ దార్శనిక వేత్త సద్గురు జగ్గీ వాసు దేవ్ చేపట్టిన ర్యాలీ ఫర్ రివర్ అంటే మన నదుల్ని మనమే కాపాదుకొందాం అనే కార్యక్రమానికి చిరంజీవి కూడా తన మద్దతు ప్రకటించారు.. అంతేకాదు.. సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ఆయన నివాసం లో రామ్ చరణ్ దంపతులు కలిసి.. ర్యాలీ ఫర్ రివర్ కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.. దేశంలోని నదీ జలాల సంరక్షణ కోసం ర్యాలీ ఫర్ రివర్ కార్యక్రమాన్ని సద్గురు ప్రారంభించారు.. నదుల సంరక్షణపై అవగాహన కలిపిస్తూ దేశ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు.. కాగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ని చిరంజీవి కుటుంబ సభ్యులు కలిశారు.. చిరంజీవి, సురేఖ దంపతుల తో పాటు.. రామ్ చరణ్, ఉపాసనా దంపతులు.. అల్లు అరవింద్ అల్లు అరవింద్ ఫ్యామిలీ .. అపోలో గ్రూప్ కు చెందిన ఫామిలీ సభ్యులు అందరూ జగ్గీ వాసుదేవ్ ని కలిసి ఆత్మీయ సన్మానం చేశారు.. కాగా ఇప్పటికే చిరంజీవి ర్యాలీ ఫర్ రివర్ కార్యక్రమం లో పాల్గొనమ మని 80009 80009 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమని చిరంజీవి ఓ వీడియో మెసేజ్ ద్వారా ప్రజలను కోరిన సంగతి తెలిసిందే.. నదులను కాపాడుకొని భావి తరాలకు నీరుని అందించాలని ఇందుకు ప్రజలందరూ చేతులు కలపాలని కోరుతూ చిరు మనవాళికి పిలుపు నిచ్చారు..
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







