భెండిర్ సోర్సొరి
- September 23, 2017
కావలసిన పదార్థాలు:
బెండకాయలు - 4 కప్పులు (మధ్యకు కోసుకోవాలి), నూనె - 2 టే.స్పూన్లు, ఆవ ముద్ద - 2 టే.స్పూన్లు (ఆవాలు నానబెట్టి రుబ్బుకోవాలి), అల్లం పేస్ట్ - 1 టీస్పూను, పచ్చిమిర్చి - 2, పండు మిరపకాయ - 1, బిర్యానీ ఆకు - 1, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నల్లజీలకర్ర, సోంపుల మిశ్రమం(పాంచ్పోరన్) - అర టే. స్పూను, పసుపు - అర టీస్పూను. ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ విధానం:
బాండీలో నూనె వేడి చేసి పాంచ్ పోరన్, బిర్యానీ ఆకు, పండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత బెండకాయలు వేసి స్టిర్ ఫ్రై చేయాలి. పసుపు వేసి మరో 10 నిమిషాలు తరచుగా కలుపుతూ వేయించాలి. తర్వాత ఆవ ముద్ద, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి చిన్న మంట మీద 5 నిమిషాలపాటు కలుపుతూ ఉండాలి. ఇలా గ్రేవీ చిక్కబడేవరకూ ఉడికించి రోటీతో వడ్డించాలి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









