లిబియాలోని ఐసిస్‌ శిబిరంపై దాడి.. 17 మంది మృతి

- September 24, 2017 , by Maagulf
లిబియాలోని ఐసిస్‌ శిబిరంపై దాడి.. 17 మంది మృతి

లిబియాలోని ఐసిస్‌ శిబిరంపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో సుమారు 17 మంది ఐసిస్‌ ఉగ్రవాదులు మృతిచెందినట్లు అమెరికా వైమానిక దళానికి చెందిన అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. లిబియా ప్రభుత్వ సాయంతో ఐసిస్‌ ఉగ్ర శిబిరం శుక్రవారం ఈ దాడులు జరిపినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com