పూరి దర్శకత్వం లో చెర్రీ.!
- September 27, 2017
రామ్ చరణ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమై రేపటికి పదేళ్లు. ఆయన చిరుత సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సి.అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో చిరుత మూవీ వచ్చింది. అప్పుడు మొదలు ఇప్పటి వరకూ ఈ కాంబినేషన్ రిపీట్ అవలేదు. అయితే తాజాగా మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్లో ఓ మూవీ రాబోతోందని టాక్. పూరి రీసెంట్గా చెర్రీకి ఓ కథను కూడా వినిపించేశారట. చెర్రీ కూడా ఓకే చెప్పేసినట్టు సమాచారం. దీంతో ఈ చిరుత కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే వార్త ఫిలింనగర్లో షికారు చేస్తోంది. ప్రస్తుతం చెర్రీ రంగస్థలం 1985 మూవీలో నటిస్తున్నారు. అనంతరం కొరటాల శివతో మరో మూవీ తెరకెక్కనుందట. అది అయిన వెంటనే పూరితో సినిమా ప్రారంభమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







