ఎతిహాద్ ఎయిర్వేస్ పైలట్ మృతి
- September 27, 2017
దుబాయ్ నుంచి ఆమ్స్టర్డామ్ వెళ్ళాల్సిన ఎతిహాద్ ఎయిర్వేస్ విమానం కువైట్లో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. పైలట్ మృతితో ఈ ఎమర్జన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. కువైట్లో విమానం ల్యాండ్ అవుతున్న సమయానికి మెడికల్ టీమ్ని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే పైలట్ ప్రాణాల్ని మాత్రం కాపాడలేకపోయారు. కెప్టెన్ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఎమర్జన్సీ కాల్ చేసి, కువైట్కి విమానాన్ని జాగ్రత్తగా మళ్ళించారు. ఈ ఘటన పట్ల తాము తీవ్రంగా కలత చెందినట్లు ఎతిహాద్ ఎయిర్ వేస్ పేర్కొంది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామనీ, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని ఎతిహాద్ ఎయిర్ వేస్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







