అక్టోబర్ 2న ఆసుపత్రుల్లో అక్షయ్ కుమార్ నటించిన 'ఏక్ ప్రేమ్ కథ'
- September 28, 2017
బహిరంగ మలమూత్ర విసర్జనపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే అక్టోబర్ 2న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆ రోజు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం స్వచ్ఛ భారత్ నేపథ్యంతో తీసిన చిత్రం కావున ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









