అక్టోబర్ 2న ఆసుపత్రుల్లో అక్షయ్ కుమార్ నటించిన 'ఏక్ ప్రేమ్ కథ'
- September 28, 2017
బహిరంగ మలమూత్ర విసర్జనపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే అక్టోబర్ 2న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆ రోజు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం స్వచ్ఛ భారత్ నేపథ్యంతో తీసిన చిత్రం కావున ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







