అబుధాబీలో 21,000 మందికి పైగా రెడ్ సిగ్నల్ అతిక్రమణ
- November 02, 2015
రాజధానిలో ఇంచుమించు అన్ని కూడళ్ల వద్ద కూడా అత్యాధునిక కెమెరాలు అమర్చబడి ఉన్నాయని తెలిసి కూడా, 2015 సంవత్సరపు మొదటి తొమ్మిది నెలల్లో 21,851 మంది రెడ్ సిగ్నల్ ను అతిక్రమించినట్టు, అబుధాబీ ట్రాఫిక్ పోలీసు వారి ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు రోడ్ సేఫ్టీ విభాగం డైరక్టర్ - లెఫ్టనెంట్ కల్నల్ బద్ర్ అహ్మద్ అల్ హార్తి ప్రకటించారు. ప్రమాదాలను నివారించడానికి కూడళ్లను సమీపించేటపుడు వేగాన్నీ తగ్గించవలసిందిగా మరల మరల విజ్ఞప్తులు చేసినా వారు పెడచెవిన పెడుతున్నారని, ఈ విధమైన అతిక్రమణ దారులకు 800 దిర్హాం ల జరిమానా, రెండు వారాలపాటు వారి వాహన స్వాధీనం మరియు వారి ట్రాఫిక్ రికార్డులో 8 బ్లాక్ పాయింట్లు శిక్షగా విధింపబడుతుందని ఆయన తెలియజేప్పారు. ఈ కొత్త కెమెరాలు - రెడ్ సిగ్నల్ అతిక్రమించిన, వేగ పరిమితిని అధిగమించిన, సిగ్నల్స్ వద్ద హఠాత్తుగా దిశ మార్చుకున్న, యెల్లోబాక్స్ లేదా పాదచారుల నడక దారిపై ఆగిన వాహనాల చోదకులను కనిపెట్టగలవని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







