చేపల మార్కెట్లో తన్నుకున్న ఆరుగురికి దేశ బహిష్కరణ
- October 02, 2017
కువైట్ : చేపల మార్కెట్లో తన్నుకొన్న ఆరుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ కొట్లాటలో ముగ్గురు ఇరానియన్లు మరియు ముగ్గురు ఈజిప్షియన్లు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ వీధి పోరాటాన్ని ఎవరో మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఆ వీడియో క్లిప్పు కాస్త వైరల్ గా మారి భద్రతా వ్యవహారాల కోసం అసిస్టెంట్ అండర్ ప్రెసిడెంట్ మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-తారహ దృష్టిలో సైతం పడింది. దాంతో ఆగ్రహించిన ఆయన ఈ పోరాటంలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులను దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









