చేపల మార్కెట్లో తన్నుకున్న ఆరుగురికి దేశ బహిష్కరణ
- October 02, 2017
కువైట్ : చేపల మార్కెట్లో తన్నుకొన్న ఆరుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ కొట్లాటలో ముగ్గురు ఇరానియన్లు మరియు ముగ్గురు ఈజిప్షియన్లు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ వీధి పోరాటాన్ని ఎవరో మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఆ వీడియో క్లిప్పు కాస్త వైరల్ గా మారి భద్రతా వ్యవహారాల కోసం అసిస్టెంట్ అండర్ ప్రెసిడెంట్ మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-తారహ దృష్టిలో సైతం పడింది. దాంతో ఆగ్రహించిన ఆయన ఈ పోరాటంలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులను దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









