ఫిలిప్పినో, ఇండియన్ వలసదారులకు ఒక్కొక్కరికి 1 మిలియన్ దిర్హామ్ల బంపర్ ఆఫర్
- October 05, 2017
ఓ ఫిలిప్పినో, ఓ కెనడియన్, ఎనిమిదిమంది భారతీయ వలసదారులు ఒక్కొక్కరూ 1 మిలియన్ దిర్హామ్లను యూఏఈ రఫాలెలో గెలుచుకున్నారు. బిగ్ 10 మిలియనీర్ సిరీస్ 184 డ్రాలో భాగంగా ఈ ప్రైజ్ మనీ వారికి దక్కింది. సోషల్ మీడియా ఛానెల్స్లో విజేతల వివరాల్ని నిర్వాహకులు వెల్లడించారు. ఒక్కో విజేతా 1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకోవడం జరిగింది. 2017, నవంబర్ 5న మరో దఫా విన్నర్స్ని ప్రకటిస్తారు. అందులో మీరూ విన్నర్ అవ్వాలనుకుంటే టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఇంకా అవకాశం ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









